Header Banner

వింత ఓటర్ల జాబితా.. ఒకే పేరుతో 42 ఓట్లు! ఏమి జరిగింది అంటే..

  Sat Feb 22, 2025 14:17        Politics

కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో విచిత్రం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి పేరుతో ఏకంగా 42 ఓట్లు నమోదుకాగా.. వయసు, ఇంటి పేరు, డోర్ నంబర్లు, తండ్రి పేరు, బూత్ల వివరాలు వేర్వేరుగా ఉన్నాయి. దీనిపై పీడీఎఫ్ అభ్యర్థికి చెందిన మద్దతుదారులు శుక్రవారం కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప పురపాలిక పరిధిలో గురజా ప్రకాష్రరాజు పేరుతో ఈ దరఖాస్తులన్నీ దాఖలయ్యాయి. ఇంతకీ.. ఈ ప్రకాష్ రాజు ఎవరో తెలియక అభ్యర్థుల ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #voters #list #mlc #elections #todaynews #flashnews #latestupdate